'బెంగాల్ టైగర్' సినిమా రివ్యూ

 బెంగాల్ టైగర్ రివ్యూ కోసం చిత్ర ఫలితం

                 ఊళ్లో మంచి పనులు లాంటి జులాయి పనులు చేస్తూండే రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలాంటి కుర్రాడు ఆకాష్ నారాయణ్(రవితేజ). అతను ఓ పెళ్లి చూపులకు వెళితే..అక్కడ పెళ్లి కూతురు(అక్ష) తను ఫేమస్ అయిన వాడినే చేసుకుంటానని రిజెక్టు చేస్తుంది. దాంతో హఠాత్తుగా ఫేమస్ అయిపోవాలని ఫిక్స్ అయిన ఆకాష్...తమ ఊరికి వచ్చిన అగ్రికల్చర్ మినిస్టర్(షాయేజి షిండే)ని రాయితో కొట్టి మీడియాకు ఎక్కుతాడు. అయితే ఫేమస్ అవటం కోసం చాలా ధైర్యంతో మినిస్టర్ ని కొట్టిన విధానం నచ్చిన మినిస్టర్ అతన్ని తన అనుచరుడుగా పెట్టుకుంటాడు. (ఫేమస్ అవటం కోసం రాయితో కొట్టడమేంటి..వాడికి ఏమన్నా పిచ్చా లేక..తింగరా అని ఆలోచించడు మినిస్టర్...ఇక్కడ దర్శకుడు ...పొలిటీషన్స్ కు బుర్ర ఉండదు అనే విషయాన్ని చక్కగా చెప్పాడు) అక్కడ నుంచి అతన్ని హోం మినిస్టర్ నాగప్ప (రావురమేష్ )కి పరిచయం చేస్తాడు.

బెంగాల్ టైగర్ రివ్యూ కోసం చిత్ర ఫలితం

హోం మినిస్టర్..తన కూతురు శ్రద్ధ(రాశీ ఖన్నా)కి బాడీ గార్డ్ గా ఆకాష్ ని నియమిస్తాడు. (అదేంటి తన కూతురుకే సెక్యూరిటీ ఇవ్వలేనివాడు హోం మినిస్టర్ ఏంటి...రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అతని చేతులో ఉంటుంది కదా అనకండి..అతనికి ఆ టైమ్ లో అది గుర్తుకు రాకపోయి ఉండవచ్చు). అక్కడ నుంచి మన హీరో ఆకాష్ ...హోం..కూతురుని ప్రేమలో పడేసి, పెళ్లి దాకా తెస్తాడు. పెళ్లి విషయాన్ని ఎనౌన్స్ చేద్దామనుకున్న సమయంలో ...అతను దానికి నో చెప్పి..తాను సిఎం సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) కుమార్తె మీర(తమన్నా)ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలు ఆకాష్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా కేవలం తను ఫేమస్ అవ్వడం కోసమే చేసాడా? లేక దీని వెనుక ఏదన్నా గతం ఉందా? ఉంటే అదేంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

స్మార్ట్ ఫోన్స్ వాడేవారికి షాక్ న్యూస్ ... వచ్చే సంవస్తరం

మీరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా..అయితే మీరు ఈ అయిదేళ్ళు మీ ఫోన్స్ ని బాగా చూసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్ కనుమరగవుతాయని తాజా నివేదిక లో తేలింది…ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ వాడకం ఎక్కువ కావడం తో ఆస్ట్రేలియాలోని ఎరిక్‌సన్ కన్‌జ్యూమర్ ల్యాబ్‌కు చెందిన పలువురు పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 39 దేశాలలో దాదాపు 1 లక్ష మందిని సర్వే చేశారు. 
smartphones కోసం చిత్ర ఫలితం
ఈ సర్వ్ లో తేలింది ఏంటి అంటే మరో అయిదేళ్ళ లో స్మార్ట్ ఫోన్స్ ప్లేస్ లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ (కృత్రిమ మేథస్సు)’ అనే కొత్త వాడకం రాబోతుందట..దీంతో స్మార్ట్ ఫోన్స్ పక్కన పడేసి కృత్రిమ మేథస్సు ద్వారా పనిచేసి వాటిని అందరు వాడతారని వీరు చెపుతున్నారు..

యువతులు ఎవరి వక్షోజాలు వారే పట్టుకుంటే ... (వీడియో)


షాకింగ్! హాస్యాస్పధక, వింత ధోరణి!! చైనాలో ఓ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. యువతులు తాము నాజుకుగా ఉన్నామని చెప్పుకునేందుకు తమ వక్షోజాలను తామే పట్టుకుంటున్నారు. ఈ కొత్త ధోరణి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిని 'రివర్స్ బ్రీస్ట్ టచ్'గా పేర్కొంటున్నారు. వేలు, లక్షలాది మంది యువతులు, మహిళలు తమ వక్షోజాలను తామే పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొందరు సఫలమవుతున్నారు. మరికొందరు విఫలమవుతున్నారు. అయితే, తమ వక్షోజాలను వారు నేరుగా పట్టుకోవద్దు. ఓ చేత్తో మరో చేతి వైపు ఉన్న వక్షోజాన్ని వెనుక నుంచి... అంటే వీపు నుంచి తాకాలి. అంటే.. కుడి చేయి... ఎడమ వక్షోజాన్ని వెనుక నుంచి పట్టుకోవాలి. ఈ ధోరణి ఇప్పుడు చైనాలో ఎక్కువ అయింది.
యువతులు ఎవరి వక్షోజాలు వారే... (వీడియో) కోసం చిత్ర ఫలితం
అలా వక్షోజాలు పట్టుకొని చూపుతూ ఉన్న ఓ వీడియోకు 54 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 39వేల కామెంట్లు వచ్చాయి. చాలామంది మహిళలు అలా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తున్నారు.






WATCH VIDEO CLICK HERE

జబర్దస్త్ యాంకర్ గురించి మీకు తెలియని విశయాలు...

ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ బుల్లి తెరమీద ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ టీవీలో ప్రసారమైన జబర్దస్ కామెడీ షోతో మరింత పాపులర్‌గా మారింది ఈ బ్యూటీ. అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్ ఓ అగ్రహీరో సినిమాలో నటించే అవకాశమెచ్చినా తిరస్కరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. 

అనసూయ కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం ఈ భామ పలు టీవీ షోలతో బిజీబిజీగా గడుపుతూనే మరోవైపు బిగ్ స్క్రీన్‌పై తళుక్కుమనేందుకు కూడా సిద్ధమవుతుంది. టాలీవుడ్ నటుడు నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయనే సినిమాలో అనసూయ నాగ్‌కు మరదలుగా కీలక పాత్రలో నటిస్తుంది. చేతినిండా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనసూయ నాగ్ సినిమా కోసం 10రోజులు కాల్షీట్లు ఇచ్చింది. 

చాలా తక్కువ టైంను ఇచ్చిన ఈ బ్యూటీ సినిమాలో నటించేందుకు ఒక్క రోజుకు రూ.4లక్షలు రెమ్యునరేషన్‌ను తీసుకుంటుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ లో మెరిసిపోతున్న ఆదాశర్మ, రెజీనా వంటి కొత్త హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ భామ.

మీకు ఆకలేస్తుందా.. అయితే మీ భార్యనే తినండి..->)

మీకు ఆకలేస్తే మీ భార్యను మీరే ఆరగించవచ్చు. అయితే, భార్యను తినడమేంటనే సందేహం మీకు కలగవచ్చు. ఈ ఆశ్చర్యాన్ని ఇలానే కొనసాగించండి. భర్తకు అతిగా ఆకలేస్తే భార్యను తినొచ్చంటూ సౌదీ అరేబియాలో ఫత్వా జారీ అయింది! అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా జారీ చేసిన ఈ ఫత్వా వినేవాళ్లకు చిత్రంగా ఉందికదూ. 

సాధారణంగా ఆకలేస్తే ఏ పండో.. కాయో తినాలిగానీ.. ఇలా భార్యను తినడమేంట్రాబాబూ అంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. మానవహక్కుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదేకాదు ఇలాంటి ఫత్వాలు తరుచూ జారీ అవుతూనే ఉంటాయి. 

కొందరైతే ఇదేంటి తిక్క విధానం అని లోలోపల గొణుగుతున్నారు కూడా! భార్యలు తమ భర్తల రుణం తీర్చుకునేందుకే ఈ విధానం విడుదల చేశామని ఆయన వివరణ ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ మధ్య 'మహ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్' అనే సినిమా తమ మతాన్ని కించపరిచేలా ఉందని.. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం సబబు కాదని ఏఆర్ రెహమాన్‌కు కూడా ఫత్వా జారీ చేశారు. మరో సందర్భంలో చర్చిలను కూలదోయండంటూ కూడా ఫత్వా జారీ చేసి సౌదీ ప్రభుత్వం వార్తల్లోకెక్కింది.

Related :

పెళ్ళయ్యే వరకు రోజుకు ఒకరితో గడిపినా తప్పు లేదు - ...

పెళ్ళికి ముందే కడుపు చేయించుకున్న ఆరుగురు సినిమా 

డ్రాయర్ లో ఎర్ర చీమలు వేసుకొని వీదుల్లో పరుగు తీసి...

చిరు పుట్టిన రోజు పార్టీ కోసం అభిమానుల చందాలు ?








People Like Too Much