స్మార్ట్ ఫోన్స్ వాడేవారికి షాక్ న్యూస్ ... వచ్చే సంవస్తరం

మీరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా..అయితే మీరు ఈ అయిదేళ్ళు మీ ఫోన్స్ ని బాగా చూసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్ కనుమరగవుతాయని తాజా నివేదిక లో తేలింది…ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ వాడకం ఎక్కువ కావడం తో ఆస్ట్రేలియాలోని ఎరిక్‌సన్ కన్‌జ్యూమర్ ల్యాబ్‌కు చెందిన పలువురు పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 39 దేశాలలో దాదాపు 1 లక్ష మందిని సర్వే చేశారు. 
smartphones కోసం చిత్ర ఫలితం
ఈ సర్వ్ లో తేలింది ఏంటి అంటే మరో అయిదేళ్ళ లో స్మార్ట్ ఫోన్స్ ప్లేస్ లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ (కృత్రిమ మేథస్సు)’ అనే కొత్త వాడకం రాబోతుందట..దీంతో స్మార్ట్ ఫోన్స్ పక్కన పడేసి కృత్రిమ మేథస్సు ద్వారా పనిచేసి వాటిని అందరు వాడతారని వీరు చెపుతున్నారు..

యువతులు ఎవరి వక్షోజాలు వారే పట్టుకుంటే ... (వీడియో)


షాకింగ్! హాస్యాస్పధక, వింత ధోరణి!! చైనాలో ఓ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. యువతులు తాము నాజుకుగా ఉన్నామని చెప్పుకునేందుకు తమ వక్షోజాలను తామే పట్టుకుంటున్నారు. ఈ కొత్త ధోరణి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిని 'రివర్స్ బ్రీస్ట్ టచ్'గా పేర్కొంటున్నారు. వేలు, లక్షలాది మంది యువతులు, మహిళలు తమ వక్షోజాలను తామే పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొందరు సఫలమవుతున్నారు. మరికొందరు విఫలమవుతున్నారు. అయితే, తమ వక్షోజాలను వారు నేరుగా పట్టుకోవద్దు. ఓ చేత్తో మరో చేతి వైపు ఉన్న వక్షోజాన్ని వెనుక నుంచి... అంటే వీపు నుంచి తాకాలి. అంటే.. కుడి చేయి... ఎడమ వక్షోజాన్ని వెనుక నుంచి పట్టుకోవాలి. ఈ ధోరణి ఇప్పుడు చైనాలో ఎక్కువ అయింది.
యువతులు ఎవరి వక్షోజాలు వారే... (వీడియో) కోసం చిత్ర ఫలితం
అలా వక్షోజాలు పట్టుకొని చూపుతూ ఉన్న ఓ వీడియోకు 54 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 39వేల కామెంట్లు వచ్చాయి. చాలామంది మహిళలు అలా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తున్నారు.






WATCH VIDEO CLICK HERE

జబర్దస్త్ యాంకర్ గురించి మీకు తెలియని విశయాలు...

ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ బుల్లి తెరమీద ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ టీవీలో ప్రసారమైన జబర్దస్ కామెడీ షోతో మరింత పాపులర్‌గా మారింది ఈ బ్యూటీ. అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్ ఓ అగ్రహీరో సినిమాలో నటించే అవకాశమెచ్చినా తిరస్కరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. 

అనసూయ కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం ఈ భామ పలు టీవీ షోలతో బిజీబిజీగా గడుపుతూనే మరోవైపు బిగ్ స్క్రీన్‌పై తళుక్కుమనేందుకు కూడా సిద్ధమవుతుంది. టాలీవుడ్ నటుడు నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయనే సినిమాలో అనసూయ నాగ్‌కు మరదలుగా కీలక పాత్రలో నటిస్తుంది. చేతినిండా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనసూయ నాగ్ సినిమా కోసం 10రోజులు కాల్షీట్లు ఇచ్చింది. 

చాలా తక్కువ టైంను ఇచ్చిన ఈ బ్యూటీ సినిమాలో నటించేందుకు ఒక్క రోజుకు రూ.4లక్షలు రెమ్యునరేషన్‌ను తీసుకుంటుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ లో మెరిసిపోతున్న ఆదాశర్మ, రెజీనా వంటి కొత్త హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ భామ.

మీకు ఆకలేస్తుందా.. అయితే మీ భార్యనే తినండి..->)

మీకు ఆకలేస్తే మీ భార్యను మీరే ఆరగించవచ్చు. అయితే, భార్యను తినడమేంటనే సందేహం మీకు కలగవచ్చు. ఈ ఆశ్చర్యాన్ని ఇలానే కొనసాగించండి. భర్తకు అతిగా ఆకలేస్తే భార్యను తినొచ్చంటూ సౌదీ అరేబియాలో ఫత్వా జారీ అయింది! అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా జారీ చేసిన ఈ ఫత్వా వినేవాళ్లకు చిత్రంగా ఉందికదూ. 

సాధారణంగా ఆకలేస్తే ఏ పండో.. కాయో తినాలిగానీ.. ఇలా భార్యను తినడమేంట్రాబాబూ అంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. మానవహక్కుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదేకాదు ఇలాంటి ఫత్వాలు తరుచూ జారీ అవుతూనే ఉంటాయి. 

కొందరైతే ఇదేంటి తిక్క విధానం అని లోలోపల గొణుగుతున్నారు కూడా! భార్యలు తమ భర్తల రుణం తీర్చుకునేందుకే ఈ విధానం విడుదల చేశామని ఆయన వివరణ ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ మధ్య 'మహ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్' అనే సినిమా తమ మతాన్ని కించపరిచేలా ఉందని.. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం సబబు కాదని ఏఆర్ రెహమాన్‌కు కూడా ఫత్వా జారీ చేశారు. మరో సందర్భంలో చర్చిలను కూలదోయండంటూ కూడా ఫత్వా జారీ చేసి సౌదీ ప్రభుత్వం వార్తల్లోకెక్కింది.

Related :

పెళ్ళయ్యే వరకు రోజుకు ఒకరితో గడిపినా తప్పు లేదు - ...

పెళ్ళికి ముందే కడుపు చేయించుకున్న ఆరుగురు సినిమా 

డ్రాయర్ లో ఎర్ర చీమలు వేసుకొని వీదుల్లో పరుగు తీసి...

చిరు పుట్టిన రోజు పార్టీ కోసం అభిమానుల చందాలు ?








దెయ్యాల భవనంలో విహహం.. అతిథులకు కూడా దెయ్యాల మాస్కులు ....!

పెళ్లంటే నూరేళ్ళ పంట. అలాంటి వివాహ ఘట్టాన్ని ఓ మధురమైనదిగా భావించి.. అంగరంగ వైభంగా జరుపుకుంటారు. కానీ, ఆ జంట మాత్రం భయంకరమైన వాతావరణం మధ్య జరుపుకుంది. ఇందుకోసం ఏకంగా దెయ్యాల భవనాన్ని బుక్ చేసుకుని... అక్కడే వివాహం చేసుకుంది. పైగా... తమను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులు దెయ్యాల మాస్కులు ధరించడం గమనార్హం. 

అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన ఈ విచిత్ర వివాహాన్ని పరిశీలిస్తే... జెన్నిఫర్‌ హార్నసెక్‌, ఆర్థ్రో మెండజ్‌లు అనే యువతీయువకులు తమ వివాహాన్ని ఇతరుల కంటే విభిన్నంగా జరుపుకోవాలని అనుకున్నారు. వెంటనే వారికో ఆలోచన వచ్చింది. 'డే ఆఫ్‌ ది డెడ్‌' పద్దతిలో తమ వివాహాన్ని చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే వారు ఎక్లెట్రిక్‌ మార్కెట్‌ ప్రాంతంలోని బూత్‌ బంగ్లాని తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. అంతేగాక, దుస్తులు కూడా దయ్యాలలాగే వేసుకున్నారు. 

అంతేకాదండోయ్‌ నూతన దంపతులు, వివాహానికి హాజరైన బంధుమిత్రులు, స్నేహితులు కూడా భయంకరమైన మాస్కులు, పెయింటింగ్స్‌ ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. మొత్తంమీద కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వారి వివాహం దయ్యాల భవంతిలో ఘనంగా జరిగింది.
Related :

కూతురి ఎద సంపద చూసి.. రేప్ చేస్తారని భయపడి దాన్ని ఐరన్ బాక్స్ తో అనిచేస్తున్న తల్లులు ... ఎక్కడ ?

ఆ హీరొయిన్ బొడ్డు బాలేదని గ్రాఫిక్స్ తో సరి చేసిన ...

ఆమె ఏదయినా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తుంది .. బాడీ గురించి చెబుతూ బట్టలు విప్పి పాఠాలు చెప్పిన టీచరమ్మ...

బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ కోసం కండోమ్ దొంగిలించిన










People Like Too Much