అక్కడ నీళ్ళు కావాలంటే ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోవాల్సిందే


మధ్యప్రదేశ్ లోని బందేల్ ఖండ్ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. నీళ్లు కావాలంటే ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోవాలని జతారా ఎస్ డీఎం బీకే పాండే సూచించారు. 




















People Like Too Much