'బెంగాల్ టైగర్' సినిమా రివ్యూ

 బెంగాల్ టైగర్ రివ్యూ కోసం చిత్ర ఫలితం

                 ఊళ్లో మంచి పనులు లాంటి జులాయి పనులు చేస్తూండే రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలాంటి కుర్రాడు ఆకాష్ నారాయణ్(రవితేజ). అతను ఓ పెళ్లి చూపులకు వెళితే..అక్కడ పెళ్లి కూతురు(అక్ష) తను ఫేమస్ అయిన వాడినే చేసుకుంటానని రిజెక్టు చేస్తుంది. దాంతో హఠాత్తుగా ఫేమస్ అయిపోవాలని ఫిక్స్ అయిన ఆకాష్...తమ ఊరికి వచ్చిన అగ్రికల్చర్ మినిస్టర్(షాయేజి షిండే)ని రాయితో కొట్టి మీడియాకు ఎక్కుతాడు. అయితే ఫేమస్ అవటం కోసం చాలా ధైర్యంతో మినిస్టర్ ని కొట్టిన విధానం నచ్చిన మినిస్టర్ అతన్ని తన అనుచరుడుగా పెట్టుకుంటాడు. (ఫేమస్ అవటం కోసం రాయితో కొట్టడమేంటి..వాడికి ఏమన్నా పిచ్చా లేక..తింగరా అని ఆలోచించడు మినిస్టర్...ఇక్కడ దర్శకుడు ...పొలిటీషన్స్ కు బుర్ర ఉండదు అనే విషయాన్ని చక్కగా చెప్పాడు) అక్కడ నుంచి అతన్ని హోం మినిస్టర్ నాగప్ప (రావురమేష్ )కి పరిచయం చేస్తాడు.

బెంగాల్ టైగర్ రివ్యూ కోసం చిత్ర ఫలితం

హోం మినిస్టర్..తన కూతురు శ్రద్ధ(రాశీ ఖన్నా)కి బాడీ గార్డ్ గా ఆకాష్ ని నియమిస్తాడు. (అదేంటి తన కూతురుకే సెక్యూరిటీ ఇవ్వలేనివాడు హోం మినిస్టర్ ఏంటి...రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అతని చేతులో ఉంటుంది కదా అనకండి..అతనికి ఆ టైమ్ లో అది గుర్తుకు రాకపోయి ఉండవచ్చు). అక్కడ నుంచి మన హీరో ఆకాష్ ...హోం..కూతురుని ప్రేమలో పడేసి, పెళ్లి దాకా తెస్తాడు. పెళ్లి విషయాన్ని ఎనౌన్స్ చేద్దామనుకున్న సమయంలో ...అతను దానికి నో చెప్పి..తాను సిఎం సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) కుమార్తె మీర(తమన్నా)ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలు ఆకాష్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా కేవలం తను ఫేమస్ అవ్వడం కోసమే చేసాడా? లేక దీని వెనుక ఏదన్నా గతం ఉందా? ఉంటే అదేంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

స్మార్ట్ ఫోన్స్ వాడేవారికి షాక్ న్యూస్ ... వచ్చే సంవస్తరం

మీరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా..అయితే మీరు ఈ అయిదేళ్ళు మీ ఫోన్స్ ని బాగా చూసుకోండి, ఎందుకంటే ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్ కనుమరగవుతాయని తాజా నివేదిక లో తేలింది…ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ వాడకం ఎక్కువ కావడం తో ఆస్ట్రేలియాలోని ఎరిక్‌సన్ కన్‌జ్యూమర్ ల్యాబ్‌కు చెందిన పలువురు పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 39 దేశాలలో దాదాపు 1 లక్ష మందిని సర్వే చేశారు. 
smartphones కోసం చిత్ర ఫలితం
ఈ సర్వ్ లో తేలింది ఏంటి అంటే మరో అయిదేళ్ళ లో స్మార్ట్ ఫోన్స్ ప్లేస్ లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ (కృత్రిమ మేథస్సు)’ అనే కొత్త వాడకం రాబోతుందట..దీంతో స్మార్ట్ ఫోన్స్ పక్కన పడేసి కృత్రిమ మేథస్సు ద్వారా పనిచేసి వాటిని అందరు వాడతారని వీరు చెపుతున్నారు..

యువతులు ఎవరి వక్షోజాలు వారే పట్టుకుంటే ... (వీడియో)


షాకింగ్! హాస్యాస్పధక, వింత ధోరణి!! చైనాలో ఓ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. యువతులు తాము నాజుకుగా ఉన్నామని చెప్పుకునేందుకు తమ వక్షోజాలను తామే పట్టుకుంటున్నారు. ఈ కొత్త ధోరణి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిని 'రివర్స్ బ్రీస్ట్ టచ్'గా పేర్కొంటున్నారు. వేలు, లక్షలాది మంది యువతులు, మహిళలు తమ వక్షోజాలను తామే పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొందరు సఫలమవుతున్నారు. మరికొందరు విఫలమవుతున్నారు. అయితే, తమ వక్షోజాలను వారు నేరుగా పట్టుకోవద్దు. ఓ చేత్తో మరో చేతి వైపు ఉన్న వక్షోజాన్ని వెనుక నుంచి... అంటే వీపు నుంచి తాకాలి. అంటే.. కుడి చేయి... ఎడమ వక్షోజాన్ని వెనుక నుంచి పట్టుకోవాలి. ఈ ధోరణి ఇప్పుడు చైనాలో ఎక్కువ అయింది.
యువతులు ఎవరి వక్షోజాలు వారే... (వీడియో) కోసం చిత్ర ఫలితం
అలా వక్షోజాలు పట్టుకొని చూపుతూ ఉన్న ఓ వీడియోకు 54 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 39వేల కామెంట్లు వచ్చాయి. చాలామంది మహిళలు అలా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తున్నారు.






WATCH VIDEO CLICK HERE

జబర్దస్త్ యాంకర్ గురించి మీకు తెలియని విశయాలు...

ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ బుల్లి తెరమీద ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ టీవీలో ప్రసారమైన జబర్దస్ కామెడీ షోతో మరింత పాపులర్‌గా మారింది ఈ బ్యూటీ. అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్ ఓ అగ్రహీరో సినిమాలో నటించే అవకాశమెచ్చినా తిరస్కరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. 

అనసూయ కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం ఈ భామ పలు టీవీ షోలతో బిజీబిజీగా గడుపుతూనే మరోవైపు బిగ్ స్క్రీన్‌పై తళుక్కుమనేందుకు కూడా సిద్ధమవుతుంది. టాలీవుడ్ నటుడు నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయనే సినిమాలో అనసూయ నాగ్‌కు మరదలుగా కీలక పాత్రలో నటిస్తుంది. చేతినిండా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనసూయ నాగ్ సినిమా కోసం 10రోజులు కాల్షీట్లు ఇచ్చింది. 

చాలా తక్కువ టైంను ఇచ్చిన ఈ బ్యూటీ సినిమాలో నటించేందుకు ఒక్క రోజుకు రూ.4లక్షలు రెమ్యునరేషన్‌ను తీసుకుంటుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ లో మెరిసిపోతున్న ఆదాశర్మ, రెజీనా వంటి కొత్త హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ భామ.

మీకు ఆకలేస్తుందా.. అయితే మీ భార్యనే తినండి..->)

మీకు ఆకలేస్తే మీ భార్యను మీరే ఆరగించవచ్చు. అయితే, భార్యను తినడమేంటనే సందేహం మీకు కలగవచ్చు. ఈ ఆశ్చర్యాన్ని ఇలానే కొనసాగించండి. భర్తకు అతిగా ఆకలేస్తే భార్యను తినొచ్చంటూ సౌదీ అరేబియాలో ఫత్వా జారీ అయింది! అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా జారీ చేసిన ఈ ఫత్వా వినేవాళ్లకు చిత్రంగా ఉందికదూ. 

సాధారణంగా ఆకలేస్తే ఏ పండో.. కాయో తినాలిగానీ.. ఇలా భార్యను తినడమేంట్రాబాబూ అంటూ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. మానవహక్కుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదేకాదు ఇలాంటి ఫత్వాలు తరుచూ జారీ అవుతూనే ఉంటాయి. 

కొందరైతే ఇదేంటి తిక్క విధానం అని లోలోపల గొణుగుతున్నారు కూడా! భార్యలు తమ భర్తల రుణం తీర్చుకునేందుకే ఈ విధానం విడుదల చేశామని ఆయన వివరణ ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ మధ్య 'మహ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్' అనే సినిమా తమ మతాన్ని కించపరిచేలా ఉందని.. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం సబబు కాదని ఏఆర్ రెహమాన్‌కు కూడా ఫత్వా జారీ చేశారు. మరో సందర్భంలో చర్చిలను కూలదోయండంటూ కూడా ఫత్వా జారీ చేసి సౌదీ ప్రభుత్వం వార్తల్లోకెక్కింది.

Related :

పెళ్ళయ్యే వరకు రోజుకు ఒకరితో గడిపినా తప్పు లేదు - ...

పెళ్ళికి ముందే కడుపు చేయించుకున్న ఆరుగురు సినిమా 

డ్రాయర్ లో ఎర్ర చీమలు వేసుకొని వీదుల్లో పరుగు తీసి...

చిరు పుట్టిన రోజు పార్టీ కోసం అభిమానుల చందాలు ?








దెయ్యాల భవనంలో విహహం.. అతిథులకు కూడా దెయ్యాల మాస్కులు ....!

పెళ్లంటే నూరేళ్ళ పంట. అలాంటి వివాహ ఘట్టాన్ని ఓ మధురమైనదిగా భావించి.. అంగరంగ వైభంగా జరుపుకుంటారు. కానీ, ఆ జంట మాత్రం భయంకరమైన వాతావరణం మధ్య జరుపుకుంది. ఇందుకోసం ఏకంగా దెయ్యాల భవనాన్ని బుక్ చేసుకుని... అక్కడే వివాహం చేసుకుంది. పైగా... తమను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులు దెయ్యాల మాస్కులు ధరించడం గమనార్హం. 

అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన ఈ విచిత్ర వివాహాన్ని పరిశీలిస్తే... జెన్నిఫర్‌ హార్నసెక్‌, ఆర్థ్రో మెండజ్‌లు అనే యువతీయువకులు తమ వివాహాన్ని ఇతరుల కంటే విభిన్నంగా జరుపుకోవాలని అనుకున్నారు. వెంటనే వారికో ఆలోచన వచ్చింది. 'డే ఆఫ్‌ ది డెడ్‌' పద్దతిలో తమ వివాహాన్ని చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే వారు ఎక్లెట్రిక్‌ మార్కెట్‌ ప్రాంతంలోని బూత్‌ బంగ్లాని తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. అంతేగాక, దుస్తులు కూడా దయ్యాలలాగే వేసుకున్నారు. 

అంతేకాదండోయ్‌ నూతన దంపతులు, వివాహానికి హాజరైన బంధుమిత్రులు, స్నేహితులు కూడా భయంకరమైన మాస్కులు, పెయింటింగ్స్‌ ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. మొత్తంమీద కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వారి వివాహం దయ్యాల భవంతిలో ఘనంగా జరిగింది.
Related :

కూతురి ఎద సంపద చూసి.. రేప్ చేస్తారని భయపడి దాన్ని ఐరన్ బాక్స్ తో అనిచేస్తున్న తల్లులు ... ఎక్కడ ?

ఆ హీరొయిన్ బొడ్డు బాలేదని గ్రాఫిక్స్ తో సరి చేసిన ...

ఆమె ఏదయినా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తుంది .. బాడీ గురించి చెబుతూ బట్టలు విప్పి పాఠాలు చెప్పిన టీచరమ్మ...

బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ కోసం కండోమ్ దొంగిలించిన










ఈ సినిమా ట్రైలర్ చుస్తే --న 'బూ(తు)తో' నభవిష్యత్... అనక తప్పదు !!!?

 హేట్ స్టోరీ, హాట్ స్టోరీ-2 ఇప్పటికే ఈ రెండు సినిమాలో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించాయి. ఈ రెండు సినిమాల్లో ఏమున్నా లేక పోయనా.... నబూతో నభవిష్యత్ అనే రేతిలో హాట్ సీన్లు మాత్రం ఉంటూ వచ్చాయి. ఆ సీన్లతోనే సినిమాకు కలెక్షన్లు రాబట్టాలనేది నిర్మాతల ప్లాన్. 
na 'bu(tu)to' nabhavishyat... hitekkistunna trailar (vidiyo)

తాజాగా ఈ సీరిస్ లో 'హేట్ స్టోరీ-3' పేరుతో మరో సినిమా వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. బూతు సినిమాలకు ఏ మాత్రం తీసి పోకుండా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్ మొత్తం సెక్స్ సీన్లు, ముద్దు సీన్లతో నింపేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన జరీన్ ఖాన్ హీరోయిన్. కత్రినా పోలికలతో ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాలో శృంగార రసాన్ని ఓ రేంజిలో పండించింది. 

ఇంకా కరణ్ సింగ్ గ్రోవర్, డైసీ షా, శర్మాన్ జోషీ నటిస్తున్నారు. గతంలో హేట్ స్టోరీ 2 చిత్రంతో భారీ లాభాలు గడించిన భూషణ్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్లైడ్ షోలో... ట్రైలర్, ఫోటోస్.... హేట్ స్టోరీ హేట్ స్టోరీ, హాట్ స్టోరీ-2 ఇప్పటికే ఈ రెండు సినిమాలో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించాయి. మూడోది... హేట్ స్టోరీ మూవీ సీరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది. హాట్ సీన్లు హాట్ సీన్లు, శృంగార సీన్లు జొప్పించడం ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బూతు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. బూతు సినిమాలకు ఏ మాత్రం తీసి పోకుండా ఈ ట్రైలర్ ఉంది. మొత్తం అవే ట్రైలర్ మొత్తం సెక్స్ సీన్లు, ముద్దు సీన్లతో నింపేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

కూతురి ఎద సంపద చూసి.. రేప్ చేస్తారని భయపడి దాన్ని ఐరన్ బాక్స్ తో అనిచేస్తున్న తల్లులు ... ఎక్కడ ?

అత్యాచారం అనేది ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్న మాటే. కామాంధులు అదను చూసి యువతులు, బాలికలపై అత్యాచారం చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా బయటకు వస్తూనే ఉన్నాయి. వీటిని అదుపుచేసేందుకు భారతదేశంలో నిర్భయ చట్టం తెచ్చినా నేరాలు మాత్రం అదుపులోకి రావడంలేదు. ఈ నేపధ్యంలో మహిళల రక్షణ కోసం భారతదేశం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 
  ఐతే కేమరూన్, నైజీరియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో తమ అమ్మాయిలను రక్షించుకునేందుకు తల్లులు క్రూరమైన పద్ధతిని అవలంభిస్తున్నారు. బాలిక పుష్పావతి కాగానే ఆమె వక్షోజాలను ఇస్త్రీ పెట్టెతో ఐరన్ చేసి అదిమేస్తున్నారు. ఎద సంపద మగాళ్లను ఆకర్షించి అత్యాచారాలకు పాల్పడుతారన్న ఉద్దేశ్యంతో వారు ఆ కిరాతకానికి పాల్పడుతున్నారు. ఐరన్ చేసే పద్ధతిలో అమ్మాయిలు విలవిలలాడిపోతారు. కొంతమంది తల్లులు తమ బిడ్డలు ఇలా బాధ పడకుండా కొద్ది బాధతో ఉండేలా వేరే పద్ధతులను ఉపయోగిస్తున్నారు. 

బలమైన రాయి, సుత్తి, గరిటె వంటి వస్తువులను నిప్పుల్లో ఎర్రగా కాల్చి వక్షోజాలను కాల్చేస్తున్నారు. అవి పెరగడం వల్ల అమ్మాయి రక్షణకు ఇబ్బంది కలుగుతుందని ఇలాంటి దారుణానికి ఒడికడుతున్నారు. ఇక ధనికులైతే తమ ఆడ పిల్లల ఎద సంపద కాస్త ఎదుగుతున్నట్లు కనిపించగానే వెంటనే ఆమె ఛాతికి బలమైన ప్లాస్టిక్ బెల్టులను బిగించి అవి పెరగకుండా చూస్తున్నారు. ఇలా బ్రెస్ట్ ఐరనింగ్ బారిన పడుతున్నవారి సంఖ్య దాదాపు 3.8 మిలియన్లుగా ఉన్నట్లు ఐక్యరాజ్యసమిత గణాంకాలు చెపుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు పైన పేర్కొన్న మూడు దేశాల్లోనూ ఎలాంటి చట్టాలు లేవు. ఇవి ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్నాయి. బ్రెస్ట్ ఐరనింగ్ కారణంగా పెళ్లయ్యాక తల్లులయ్యే యువతుల్లో పిల్లలకు పాలివ్వడం దుర్లభంగా మారుతోంది. చాలామందిలో బ్రెస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చి నరకాన్ని చవిచూస్తున్నారు. గమనించాల్సిన విషయం ఏమంటే... ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నది వారి తల్లులే కావడం. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు లండన్‌లోని 'చారిటీ విమెన్స్ అండ్ గర్ల్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్' అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి వారి మాటలు ఎంతమేరకు పట్టించుకుని ఈ అకృత్యాలను ఆపుతారో చూడాలి.

Related :
మంత్రిగారి ప్యాంట్… పబ్లిక్ లో ఊడింది.!

ఆ స్వామీజీ చెపారు... మొగుడ్ని దగ్గరకు రానివ్వద్దని...ఎందుకంటే ?

సమంతా డ్రెస్ మార్చుకునే అప్పుడు ఫొటోస్ తీసి నెట్ లో పెట్టారు

ఫంక్షన్ లో డ్రస్సు జారిపోయి ఆ కుర్ర హీరోయిన్ కష్టా...

ఆ హీరొయిన్ బొడ్డు బాలేదని గ్రాఫిక్స్ తో సరి చేసిన ...

ఆమె ఏదయినా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తుంది .. బాడీ గురించి చెబుతూ బట్టలు విప్పి పాఠాలు చెప్పిన టీచరమ్మ...

మనిషి శరీరంలోని అవయవాల గురించి పిల్లలకు మరింత విపులంగా వివరించేందుకు ఓ టీచరమ్మ.. ఏకంగా నగ్నంగా మారిపోయి పాఠాలు బోధించింది. ఇది నెదర్లాండ్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... ఆమె పేరు డెబ్బీ హీర్కేన్. బయాలజీ టీచర్. 

హ్యూమన్ బాడీ గురించి, అవయవాలు, ఎనాటమీ గురించి లైవ్ షో లా పాఠం చెప్పి రికార్డులకెక్కింది. పాఠాలు చెప్పేముందు.. బల్లమీదికి ఎక్కి.. ఒక్కొక్కటిగా తన బట్టలు విప్పుతుంటే స్టూడెంట్స్ షాక్ తిన్నారు. అయితే ఆమె శరీరంలోని ఒక్కో భాగం గురించి వివరిస్తూ.. 

ఆ టైప్‌లో డిజైన్ చేసిన క్లాత్స్ కిందికి జారవిడుస్తూ వచ్చింది. శరీర భాగాలు ఎలా పని చేస్తాయి, అస్థిపంజరం ఎలా ఉంటుంది వంటి విషయాలు విప్పి చెప్పింది. వాళ్లకు బాగా అర్థం కావాలంటే ఇలా వైవిధ్యంగా పాఠాలు బోధించాలని చెప్పుకొచ్చింది. అయితే, అన్ని సబ్జెక్టులకూ ఈ పద్ధతి మంచిది కాదని ఈ టీచరమ్మ సెలవిస్తోంది.


Related :
గోన గన్నారెడ్డి అర్ధ గంట అరుపులే అట..!
రియల్ లైఫ్ లో దమ్ము కొట్టే అలవాటున్న హీరోయిన్ల లిస్ట్
‘శివగామి’ పైట లాగిన మోహన్ బాబు
16 ఏళ్ళకే నాకు ఆ అనుభవం గురించి తెలుసు – ఇలియానా
ఈ వింత పూజని చూసారా..?

















'రుద్రమదేవి'ని మరో వారం బ్రతకనివ్వరా...

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో శ్రీమతి రాగిణి గుణా సమర్పణలో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి మూవీ 'రుద్రమదేవి'. అక్టోబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తెలుగు వెర్షన్‌ భారీ ఓపెనింగ్స్‌తోపాటు మొదటి మూడు రోజుల్లోనే 25 కోట్లకు పైగా షేర్‌ సాధించింది. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు 'రుద్రమదేవి' చిత్ర యూనిట్‌ని అభినందించేందుకు తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు, హీరోయిన్‌ అనుష్క, దర్శకుడు గుణశేఖర్‌, చిత్ర సమర్పకురాలు రాగిణి గుణా, సహనిర్మాతల్లో ఒకరైన నీలిమా గుణా పాల్గొన్నారు. 

బ్యూటిఫుల్‌ పెర్‌ఫార్మెన్స్‌. ఎంత క్లిష్టమైన పాత్రంటే మనకు తెలుసు ఆ అమ్మాయి అనుష్క అని. ప్రజలందరికీ మగవాడిగా చూపించాలి. ముఖకవళికల్లో ఏమాత్రం తేడా వచ్చినా దొరికిపోతుంది. అది తెలీకుండా నటించాలి. తను మహిళ అని తెలుసుకున్న తర్వాత లోలోన తను పడే బాధని బాగా చూపించారు. అందుకోసం డైరెక్టర్‌ చాలా తెలివిగా వాయిస్‌ని కూడా బోల్డ్‌ చేశాడు. అనుష్క లేకపోతే ఈ సినిమా తియ్యడం వేస్ట్‌ అనుకునేంత బాగా చేసింది. ఆ అమ్మాయి కోసమే ఈ సినిమా తీశాడు. ఆమె కో-ఆపరేషన్‌తోనే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది. 

ఇక గోన గన్నారెడ్డి అల్లు అర్జున్‌ గురించి చెప్పాలంటే సినిమాలో అతనికి నాలుగు ఎంట్రీస్‌ వున్నాయి. ఆ నాలుగు ఎంట్రీస్‌ మామూలుగా లేవు. ఇంట్రడక్షన్‌ అయితే అదిరిపోయింది. ఒక వీరుడికి ఎలాంటి ఇంట్రడక్షన్‌ వుండాలో అలాంటి ఇంట్రడక్షన్‌ ఇచ్చారు. ఈ సినిమాలో నేను యాక్ట్‌ చేస్తాను అని వాలంటరీగా వచ్చి చేశాడంటే హి ఈజ్‌ గ్రేట్‌. హీరోల్లో అది కావాలి. ఇతర పాత్రల్లో నటించిన రానా, ప్రకాష్‌రాజ్‌ కూడా మంచి పెర్‌ఫార్మెన్స్‌ అందించారు. ఇలాంటి మంచి సినిమాకి సంబంధించి నాకు ఒకటే బాధ. పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయినా రెండు, మూడు వారాలు గ్యాప్‌ ఇచ్చి పెట్టిన ఖర్చుకి ఆ సినిమా బ్రతకడానికి ఇండస్ట్రీ ఆలోచన చేయాలి. ఈ సినిమా రిలీజ్‌ అయిన 7 రోజులకే మరో పెద్ద సినిమా వచ్చేస్తోంది. నిజంగా అది బాధనిపిస్తుంది. సినిమా బాగుంది అని స్టాండ్‌ అయ్యే సమయానికి థియేటర్ల కొరత ఏర్పడుతుంది. 
 guna-dasari-anushka
గుంటూరుని తీసుకుంటే 16వ తేదీకి ఏడు థియేటర్లు తీసేస్తున్నారు. మూడు పెద్ద సినిమాలు, మూడు వారాల్లో పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం. ఎవరు బాగుపడడానికి, ఎవరు నాశనం అయిపోవడానికి? ఎందుకీ పోటీ. పెద్ద సినిమాలకు, పెద్ద హీరోల సినిమాలకు పండగలు అక్కర్లేదు. వాళ్ళు ఏ రోజున సినిమా రిలీజ్‌ చేస్తారో ఆరోజే పండగ. పండగల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. అవి చాతగాని ఎకనామిక్స్‌. రెండు వారాలు గ్యాప్‌ ఇచ్చుకుంటూ వెళ్తే అన్ని సినిమాలు బ్రతుకుతాయి. ఈ సినిమాకి వేరే సినిమా లేకుండా వారం రోజులు గ్యాప్‌ వచ్చి వుంటే మాత్రం 'రుద్రమదేవి' చరిత్ర సృష్టిస్తుంది

బన్నీ మూవీ లో విలన్ గా నటించబోతున్న బాలకృష్ణ

బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక చిత్రం రూపొందించబడుతుంది.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విలన్ గా ఆదర్శ్ బాలకృష్ణ ను ఈ చిత్ర టీం ఎంపిక చేసారు.ఇక ఈ సినిమా పై బన్నీ ఫాన్స్ కి క్రేజ్ బాగా పెరిగిపోతుంది.ఇక ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు.ఈ చిత్ర ఆడియో తమన్ మ్యూజిక్ దర్శకత్వంలో రూపొందించబడుతుంది.
adarsh-balakrishna

ఇక ఈ చిత్రం అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందించబడుతుంది.ఈ చిత్రంలో బన్నీ సరసన సోనారిక భాడోరియా హీరోయిన్ గా నటిస్తుంది.దర్శకుడు ఈ చిత్రాన్ని యాక్షన్ -ఎంటర్టైనర్ గా రూపొందించబడుతుంది.’s/o సత్యమూర్తి ‘ సినిమా తరువాత అల్లు అర్జున్ ఈ చిత్రం లో నటిస్తున్నాడు.

పవన్ కల్యాణ్ హీరోగా దిల్ రాజు మూవీ

పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. 'పవర్ స్టార్ తో సినిమాకు మంచి స్క్రిప్ట్ తోపాటు సమర్ధుడైన దర్శకుడి కోసం అణ్వేషిస్తున్నానని నిర్మాత దిల్ రాజు చెప్పారు. 
pavan kalyaan hiroga dil raaju muvi

ఎంతోకాలం నుంచి పవన్ తో సినిమా చేయాలనుకుంటున్నట్లు, ఇన్నాళ్టికి అది కార్యరూపం దాల్చడంతో ఆనందంగా ఉన్నట్లు రాజు చెప్పారు. చిరంజీవి 150 సినిమాను నేనే తీద్దామనుకున్నా. కానీ వాళ్లబ్బాయి రాంచరణ్ ఆ అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వదల్చుకోలేదు. అయితే నిర్మాతగా కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా ఆ సినిమాలో నాదైన పాత్రను పోశిచాలనుకుంటున్నా. చిరంజీవి 150వ సినిమాను నైజాం ఏరియాలో నేనే పంపిణీ చేస్తా' అని పేర్కొన్నారు. స్క్రిప్ట్, దర్శకుడు ఓకే అయిన పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానన్నారు. దిల్ రాజు.

ఇద్దరమ్మాయిలతో... ఒక అమ్మాయి నిర్మాతతో డేటింగ్ చేస్తోంది

తెలుగులో అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో', నాని సరసన 'పైసా' చిత్రాల్లో నటించడంతో పాటు త్వరలో విడుదల కాబోతున్న 'రుద్రమదేవి' సినిమాలో అనామిక దేవి పాత్రో నటిస్తోంది హీరోయిన్ కేథరిన్.
nirmaatato deting chestonna hiroyin?

తమిళం, తెలుగు, మళయాలం చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్ మీద తమిళ మీడియాలో కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో కేథరిన్ డేటింగ్ చేస్తున్నట్లు తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అతను ఎవరు అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. గత కొంత కాలంగా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల కేథరిన్, సదరు నిర్మాత కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లి వచ్చారని, ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు లీకైనట్లు సమాచారం. అయితే ఇదే విషయం ఆమెను అడిగితే తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, సినిమాలపైనే పూర్తి దృష్టి సారించినట్లు చెబుతోంది.


గోన గన్నారెడ్డి అర్ధ గంట అరుపులే అట..!

ఈరోజు రిలీజ్ అవుతున్న రుద్రమదేవి అఫిషియల్ గా షోస్ పడకముందే నైట్ ప్రీమియర్లు ఏర్పాటుచేశారు చిత్ర యూనిట్. అయితే ఆ షో చూసిన వాళ్ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. అనుష్క సినిమా మొత్తం అదరగొడితే గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఇరగదీశాడట. మొదటనుండి గుణశేఖర్ గోనగన్నారెడ్డి పాత్రపై కొంచం ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే సినిమా చూసిన వాళ్లంతా అల్లు అర్జున్ అదరగొట్టాడని కితాబిస్తున్నారు.
gona gannaareddi ardha ganta arupule ata..!
ఓ పక్క సినిమా చూసిన సిని ప్రముఖులు కూడా బన్నీ యాక్టింగ్ కి ఫిదా అయ్యారట. స్టైలిష్ స్టార్ గా అభిమాన నీరాజనాలు అందుకుంటున్న అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఏ క్యారక్టర్ చేసిన దాన్ని ఇరగదీస్తాడు. అయితే మొదటి సారి హిస్టారికల్ సినిమాలో బన్నీ ఎలా ఉంటాడా అని కాస్త ఇంట్రెస్ట్ ఏర్పడింది. అయితే ముందు వదిలిన టీజర్, ట్రైలర్స్ లో గోన గన్నారెడ్డిగా బన్నీ అదరగొట్టాడనే చెప్పాలి. అయితే అదే కొనసాగిస్తూ ఇక సినిమాలో అరంగంట పాత్ర అయినా బన్నీ యాక్టింగ్ చించేశాడట పీక్స్ కి వెళ్లిందట. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ : గుణశేఖర్ మూడు సంవత్సరాల కల ఈరోజు నెరవేరబోతుంది. సినిమాకు అనూహ్యంగా క్రేజ్ వచ్చి అంతా పాజిటివ్ ఎనర్జీనే ఇస్తుంది. అనుష్క కూడా సినిమాలో పవర్ఫుల్ గా చేసిందట. ఇక సినిమా కాస్ట్ మొత్తం తమ తమ పరిధి మేరకు యాక్టింగ్ అదరగొట్టారట. అయితే మెగా అభిమానులు మాత్రం గోనగన్నారెడ్డి పాత్ర కోసం సినిమా చూసేందుకు థియేటర్స్ దగ్గర క్యూలు కట్టరు. ఇక సినిమాలో చివర 20 నిమిషాలు బన్నీ యాక్టింగ్ పీక్స్ కి వెళ్లిందట. సినిమాలో హైలెట్ అయిన బన్నీ యాక్టింగ్ కలెక్షన్ల కేక పెట్టించడానికి కూడా ఉపయోగపడుతుంది.





బికినీలో అనసూయ: ఇంకేముంది.. ఆఫర్ల మీద ఆఫర్లొస్తాయట!

జబర్దస్త్ కామెడీ షోలో చీరకట్టుతో ఆకట్టుకున్న హాట్ యాంకర్ అనసూయ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్ళై బిడ్డల తల్లి అంటే నమ్మనట్లుగా ఉండే ఫిజిక్‌తో తన అందమైన నవ్వుతో బుల్లి తెర ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అనసూయ కోసం డైరెక్టర్స్ ఎగబడుతున్నారట. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే  వీరిద్దరికి సంబంధించిన డ్యాన్స్ స్టిల్ ఒకటి విడుదలైంది. 
 anchor anasuya bikini photos కోసం చిత్ర ఫలితం
ఈ స్టిల్ అనసూయ నాగ్ పక్కన భలే డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపోతే  ఈ మూవీతో మరిన్ని ఆఫర్స్‌ని వరించే అవకాశం ఉందంటున్నారు సినీ పండితులు. మరోవైపు లేడి ఓరియెంటెడ్ రోల్‌లో అనసూయ నటిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. 

మరో యంగ్ హీరో సరసన కూడా సెకండ్ హీరోయిన్‌గా చాన్సు వచ్చిందట. అయితే ఈ సినిమాలో ఓ ట్విస్ట్.. ఇప్పటి వరకు అనసూయ వంపు సొంపులు చిట్టిపొట్టి డ్రెస్సులు, చీరకట్టులోనే చూశారు. ఈ సినిమాలో అనసూయ బికినీలో కనిపించనున్నదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అనసూయకు సిల్వర్ స్క్రీన్లపై ఆఫర్ల మీద ఆఫర్లు రావడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు.

ప్రియాంకా చోప్రా ను అక్కడ క్లిక్‌ చేస్తే కంప్యూటర్‌ సర్వనాశనం

సెలబ్రిటీల కబుర్ల కోసం ఇంటర్నెట్‌లో 'సెర్చ్‌' కొట్టేవారిని భయంకరమైన వైరస్‌లు భయపెడ్తున్నాయి. సన్నీలియోన్‌ పేరు టైప్‌ చేస్తే ఒకలా, ప్రియాంకా చోప్రా పేరు టైప్‌ చేస్తే మరోలా ఇంటర్నెట్‌ వైరస్‌లు విరుచుకుపడ్తుండడంతో ఇంటర్నెట్‌ వినియోగదారులు తమ కంప్యూటర్లకు 'రక్షణ కవచాలు' ఏర్పాటు చేసుకోవడమెలాగో తెలియక సతమతమవుతున్నారు. ఎన్నో యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు ఉన్నా, వాటిని తలదన్నేలా వైరస్‌లు ఇంటర్నెట్‌కి సవాల్‌ విసరడం గమనించదగ్గది.

వైరస్‌లను ఎట్రాక్ట్‌ చేస్తున్న అందాల భామలు వీళ్ళే 
క్లిక్‌ చేస్తే కంప్యూటర్‌ సర్వనాశనం
ప్రియాంకా చోప్రా: ఈమె పేరు టైప్‌ చేయడం వరకూ ఓకే. లింక్‌లను అశ్రద్ధగా క్లిక్‌ చేశారో మటాష్‌. వైరస్‌ల లిస్ట్‌లో టాప్‌ సెలబ్రిటీ ప్రియాంకా చోప్రానే. పారితోషికం, సక్సెస్‌లలోనే కాదు, వైరస్‌ ఫ్రెండ్లీ యాక్ట్రెస్‌గా కూడా ప్రియాంక నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉందిప్పుడు. 

శ్రద్ధాకపూర్‌: బాలీవుడ్‌లోకి అతి తక్కువ కాలంలోనే స్టార్‌గా దూసుకొచ్చిన ఈ భామ, 'పోకీ పోకీ పోకీ' అంటూ ఓ యాడ్‌లో నటించి, కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అలాగే వైరస్‌లనీ ఎట్రాక్ట్‌ చేసింది. శ్రద్ధాకపూర్‌ జోలికి వెళితే, మీ కంప్యూటర్‌ని వైరస్‌కి ఆహారంగా పడేసినట్టే. 

అమ్మనాన్నలను వదిలేసిన సమంత

సమంత ఇంటిపై నిన్నటికి నిన్న ఐటి దాడులు జరిగాయి. కానీ ఇది ఇప్పుడు విషయం కాదు. ఈ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగించాయి. సమంత ఇంటికి ఐటి అధికారులు వెళ్లినపుడు ఆమె తండ్రి ప్రభు, తల్లి చాలా ఆవేదన వ్యక్తం చేసారని, కాస్త ఆగ్రహం కూడా వ్యక్తం చేసారని వార్తలు వెలువడ్డాయి. 
samantha with her family కోసం చిత్ర ఫలితం
సమంత తమ ఇంటికి రావడం మానేసిందని, ఆమె వస్తువులేవీ తమ వద్ద లేవని, అస్సలు తాము బతకడమే, ఉన్నంతలో గుట్టుగా బతుకుతున్నామని వారు అన్నారట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సాధారణంగా అబ్బాయిలు తల్లి తండ్రులను పట్టించుకోని ఉదంతాలు వుంటాయేమో కానీ, అమ్మాయిలు అలా చేయడం తక్కువ. పైగా పెళ్లికాని అమ్మాయి, కోట్లకు పడగలెత్తిన అమ్మాయి అలా చేయడ అంటే ఆశ్చర్యకరమే. 
Samantha Rare Photo
అన్నింటికి మించి, అనాధలకు ఆపన్నులకు సేవ చేయడానికి రకరకాలుగా ముందుకు వెళ్తున్న మానవత్వం వున్న మనిషిగా సమంతకు మంచి పేరు వుంది. మరి అలాంటి సమంత స్వంత తల్లి తండ్రులను పట్టించుకోలేదా? ఇదేదో కాస్త మిస్టరీగానే వుంది.

రవితేజతో లిప్ లాక్ చేసినా లాభం లేకుండా పోయింది?

రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ. అయితే చిన్న సినిమాలు చేస్తూనే ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ వరుసెంట స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. 
rakul preet singh lip kiss raviteja కోసం చిత్ర ఫలితం

అయితే స్టార్ హీరోల సినిమాలైతే ఛాన్స్ దక్కించుకుంటున్న ఈ భామ ఆ సినిమాలను హిట్ బాట పట్టించడంలో మాత్రం వెనుకడుగేస్తుంది. అమ్మడి లాస్ట్ రిలీజ్ రవితేజ కిక్-2 సినిమా ఫ్లాప్ అవ్వడం దీనికి కారణం కావొచ్చు.
rakul preet singh lip kiss raviteja కోసం చిత్ర ఫలితం

 కిక్-2 సినిమాలో రవితేజతో లిప్ లాక్ చేసినా లాభం లేకుండా పోయింది. చిన్న హీరోలకు లక్కీ గాళ్ అయిన ఈ భామ పెద్ద హీరోలకు కష్టమే అనిపిస్తుంది. ప్రస్తుతం చరణ్ తో బ్రూస్ లీ సినిమాలో హాట్ హాట్ గా అందాలు ఆరబోసిన ఈ అమ్మడు సినిమాలో రెచ్చిపోయిందట. 

rakul preet singh lip kiss raviteja కోసం చిత్ర ఫలితం
ట్రైలర్స్ సాంగుల్లోనే కాదు సినిమా మొత్తం అమ్మడు స్కిన్ షో చేసిందట. బ్రూస్ లీ సినిమాలో కూడా చెర్రితో లిప్ లాక్ ప్లాన్ చేశారట డైరక్టర్ శ్రీనువైట్ల. కాని కిక్-2 సెంటిమెంట్ ప్రకారం ఆ సీన్ పెడితే దానిలానే ప్రేక్షకాదరణ పొందదేమోనని వద్దన్నాడట చరణ్. 

కడపలో నేను ఆ పని చేస్తా...అనుమతివ్వండి నాన్నగారూ ...

ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను దేనికదే అభివృద్ధిలో తేడా లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు కృషి చేస్తున్నారు. మరోవైపు యువ నాయకుడు, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తన కార్యచరణకు సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనా నారా లోకేష్ ప్రత్యేకంగా కరవు సీమగా పేరొందిన రాయలసీమపై దృష్టి సారించినట్లు చెపుతున్నారు. 
lokesh
ఇక్కడ ఉపాధి అవకాశాలు సాధించుకుంటే సీమ నాలుగు జిల్లాల ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లే గతి పట్టదనీ, ప్రజలకు ఉపాధినిచ్చే భారీ పరిశ్రమలకు కృషి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నారా లోకేష్ తొలుత కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని కృషి చేస్తున్నారట. వైఎస్ హయాంలో ఫ్యాక్టరీ నిర్మించేందుకు 10 వేల ఎకరాలు కేటాయించినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 

ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులతో కాకుండా ప్రభుత్వరంగ సంస్థలతోనే ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయసహకారాలు కూడా కావాలని కోరినట్లు చెపుతున్నారు.

ఇలియానాకి ఎంగేజ్‌మెంట్

ఇలియానా ఈ మధ్య సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఇండస్ట్రీ సైడ్ చూడడమే మానేసింది.తెలుగులో అయితే జులాయ్‌ తర్వాత మూవీనే చేయలేదు.బాలీవుడ్‌లో ఆఫర్స్‌ ఉన్నా లేకున్నా ముంబాయి తన అడ్డాగా మార్చుకుంది.ప్రస్తుతం ఇలియానా అస్ట్రేలియన్‌ కొరియోగ్రాఫర్‌ ఆండ్రూతో డేటింగ్‌ చేస్తుంది.ఈ విషయం పబ్లిక్‌గానే ఒప్పుకుంది.అంతేకాదు సెక్స్‌ అనేది జీవితంలో ఒక బాగం అని...సెక్స్‌ చేయడం వలన శరీరాకృతి బాగా ఉంటుందని చెప్పింది ఈ అమ్మడు.

ట్వట్టర్‌లో డైమండ్ రింగ్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది అమ్మడు.దీంతో ఇలియానాకి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని అందరూ పుకార్లు పుట్టిస్తున్నారు.అయితే కొందరు మాత్రం సెక్స్‌ గురించి డైరెక్ట్‌గా చెప్పిన ఈ గోవా బ్యూటి...ఎంగేజ్‌మెంట్ విషయం ఎందుకు దాస్తుందని అంటున్నారు.




బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ కోసం కండోమ్ దొంగిలించిన యువతి.. చంపేసిన తండ్రి.. ఎక్కడ?

 తన బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ కోసం కండోమ్ దొంగిలించిందన్న కన్నకుమార్తెను తండ్రి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. పాకిస్థాన్‌ దేశానికి చెందిన అసదుల్లా ఖాన్ (51), షాజియా(41) అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

వీరంతా కలిసి జర్మనీలో నివశిస్తున్నారు. ఖాన్ రెండో కుమార్తె పేరు లరీబ్. ఈమెకు జర్మనీ దేశానికి ముస్లిం యువకుడు రహీల్ అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఓ రోజున ఖాన్ ఇంటికి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఓ లేఖ వచ్చింది. 

అందులో లరీబ్ హ్యాండ్ బ్యాగు నుంచి కండోమ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఉంది. దీంతో ఖాన్, షాజియాలకు అనుమానం వచ్చింది. తమ కుమార్తె లైంగిక సంబంధాలు కలిగివున్నట్టు నిర్ధారించుకున్నారు. కుమార్తె చేసిన చర్య వల్ల తమ పరువు పోయేలా ఉందని భావించి ఆగ్రహోద్రుక్తులయ్యారు. దీన్నిజీర్ణించుకోలేని అసదుల్లా ఖాన్ కుమార్తె అని కూడా చూడకుండా కర్కశంగా కొట్టి చంపేశాడు. 

ఈ చర్యను భార్య షాజియా కూడా సమర్థించడం గమనార్హం. పైగా తన భర్త అలా చేయడానికి గల కారణాలను కూడా వివరించింది. 'లరీబ్ తన ఇష్టం వచ్చినట్లు ఉండేది. ప్రవర్తించేది. ఆమె చాలా సార్లు రాత్రిళ్లు ఇంటికి కూడా వచ్చేది కాదు. పైగా స్కార్ఫ్ కూడా వేసుకునేది కాదు. 

ఒకరోజు పోలీసుల నుంచి ఓ లెటర్ వచ్చింది. అందులో లరీబ్ కండోమ్స్ దొంగలిస్తూ పట్టుబడిందని ఉంది. దీంతో లరీబ్ లైంగికంగా సంబంధాలు కలిగి ఉందని తెలిసింది. దీన్ని చూసిన నా భర్త లరీబ్‌ని హత్యచేశాడు' అని చెప్పుకొచ్చింది. 

ఈ నెల 25న మాటీవి లో బాహుబలి.. 10 సెకండ్లకు 2.5 లక్షలు

టాలీవుడ్ చరిత్రను తిరగ రాయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 700 కోట్ల కలెక్షన్స్ ను కురిపించుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాలు క్రియేట్ చేసిన 'బాహుబలి' మరో చరిత్రను సృస్టించబోతోంది. ప్రముఖ మాటివి ఛానల్ 'బాహుబలి' బుల్లితెర ప్రసార హక్కులను 20 కోట్లకు కొనుక్కున్న విషయం తెలిసిందే. ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈసినిమాను అక్టోబర్ 25వ తారీఖున దసరా ప్రీమియర్ షోగా బుల్లితెర పై ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
bahubali కోసం చిత్ర ఫలితం
అయితే ఈసినిమాను ప్రసారం చేస్తున్న మాటివి ఈసినిమా మధ్యలో ప్రసారం అయ్యే యాడ్స్ కు 10 సెకండ్లకు 2.5 లక్షల టెలికాస్టింగ్ ఫీ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి యాడ్ స్ట్రాటజీ ఇప్పటి వరకు బుల్లితెర చరిత్రలో ఏ సినిమా పై ప్రయోగించలేదని టాక్. ఈ యాడ్ టరీఫ్ కు చాల మల్టీ నేషనల్ కంపెనీలు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా బుల్లితెర పై ప్రీమియర్ షోగా ప్రదర్శింప బడుతున్న నేపధ్యంలో ఈసినిమాలో నటించిన ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కల 'బాహుబలి' షూటింగ్ అనుభవాల క్లిపింగ్స్ ను కూడ ఈ ప్రీమియర్ షోకు ప్రత్యేక ఆకర్షణగా మారుస్తారని టాక్.

People Like Too Much